Telangana: కోర్టును ఆశ్రయించిన కేసీఆర్.. తనపై ఆ కేసు కొట్టేయాలని పిటిషన్
మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. 2011లో రైల్రోకో సందర్భంగా తనపై నమోదైన తప్పుడు కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ వేశారు. అసలు తాను రైల్రోకోలోనే పాల్గొనలేదని పేర్కొన్నారు. అయితే కేసీఆర్ పటిషన్పై మంగళవారం రాష్ట్ర హైకోర్టులో విచారణ జరగనుంది.
/rtv/media/media_files/2025/06/22/bc-reservations-2025-06-22-18-38-08.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-24T203856.046.jpg)