జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. కొనసాగుతున్న కాల్పులు

జమ్మూకశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. తీవ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో కుల్నార్ బాజిపొర ప్రాంతంలో ఆర్మీ గాలింపు చర్యలు చేపట్టింది. దీంతో టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులు మొదలు పెట్టారు.

New Update
Jammu Kashmir

Jammu Kashmir encounter

జమ్మూకశ్మీర్‌లోని బసంత్‌గఢ్‌ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. తీవ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో కుల్నార్ బాజిపొర ప్రాంతంలో ఆర్మీ గాలింపు చర్యలు చేపట్టింది. దీంతో టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో జవాన్లు కూడా ఎదురుకాల్పులు మొదలు పెట్టారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో గురువారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరగ్గా.. ఓ ఆర్మీ జవాన్ మృతి చెందారు.

ఇది కూడా చూడండి:Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?

ఇది కూడా చూడండి:PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన

ఇది కూడా చూడండి:Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

Advertisment
తాజా కథనాలు