BREAKING: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కురబలకోట మండలంలోని దొమ్మన్న బావీ వద్ద టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మదనపల్లె ఆసుపత్రికి తరలించారు.

New Update
BREAKING NEWS

BREAKING NEWS

BREAKING: 

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద(Road Accident) ఘటన చోటు చేసుకుంది. కురబలకోట మండలంలోని దొమ్మన్న బావీ వద్ద టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: ఆర్టీసీలో తగ్గుతున్న ఉద్యోగులు.. డ్రైవర్లే కండక్టర్లుగా !

ఇదిలా ఉండగా.. ఇటీవల ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర  రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్‌ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా క్షతగాత్రులను 108 అంబులెన్సుల్లో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు