Annamayya: అన్నమయ్య జిల్లాలో విషాదం.. బావిలోకి కారు స్పాట్లోనే ముగ్గురు!
అన్నమయ్య జిల్లా పిలేరు మండలంలో కారు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. అతివేగంతో ప్రయాణించడం వల్ల కారు బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు స్పాట్లోనే మృతి చెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/02/06/96PeaR0hKkht3gP21e1m.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rain-2-jpg.webp)