TS & AP: ఏపీలో కూటమి విజయంపై స్పందించిన సీఎం రేవంత్..

ఏపీ ఎన్నికల్లో కూటమి గెలిచిన నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్‌.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ ముందుకు సాగుదామని పేర్కొన్నారు.

New Update
CM Revanth: వారికి మాత్రమే క్యాబినెట్‌లో ఛాన్స్.. రూల్స్ బ్రేక్ చేయదల్చుకోలేదు

ఏపీ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కొనసాగిస్తూ.. సమస్యలను పరిష్కరించికుంటూ అభివృద్ధి పథం వైపు ముందుకు సాగుదాం' అంటూ పేర్కొన్నారు.

Also read: తెలంగాణలో పుంజుకున్న బీజేపీ.. బీఆర్ఎస్ బలహీనతే కలిసొచ్చిందా!

Advertisment
తాజా కథనాలు