తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. | CM Chandrababu Naidu | Tirupati | RTV
తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. | AP CM Chandrababu Naidu visits Tirumala Temple and celebrates his grand sons birthday | Tirupati | RTV
తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. | AP CM Chandrababu Naidu visits Tirumala Temple and celebrates his grand sons birthday | Tirupati | RTV
చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ అన్నారు. ఏపీకి అన్ని రకాల అవకాశాలున్నాయని.. 2047 నాటికి ఏపీ 2.5 ట్రిలియన్ డాలర్ల ఎకనామీ అవుతుందని తెలిపారు. ఇందుకోసం కేంద్రం నుంచి అవసరమైన సాయం అందుతుందని తెలిపారు.
సీ ప్లేన్ను ప్రారంభించిన CM | Chandrababu Naidu | Andhra Pradesh CM Chandrababu Naidu inaugurates Sea Plane from Vijayawada to Srisailam and this cuts down the Journey time | RTV
సీ ప్లేన్ సిద్ధం.. | Sea Plane Services | Minister Rammohan Naidu | CM chandrababu Naidu is about to inaugurate Sea Plane Services from VJA To Sri Sailam | RTV
పెన్షన్ దారులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్| Andhra Pradesh Government introduces New Pension Rules and facilitates Pensioners by Extending the withdrawal period | RTV
చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్ళు కావస్తోంది. ఈ మధ్య కాలంలో ఆయన 15 ఏళ్ళు ప్రతి పక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 30 ఏళ్ళ ప్రయాణంలో ఆయనలో కనిపించిన మంచీ చెడుల విశ్లేషణ ఈ ఆర్టికల్ లో..
2024-2025 ఆర్థిక ఏడాది బడ్జెట్లో మోదీ సర్కార్.. ఏపీ, బిహార్ రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. కేంద్రాన్ని స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతూనే ఉన్నానని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. దీనికి బదులుగా రాష్ట్రానికి సాయం చేస్తామని ప్రకటించారంటూ పేర్కొన్నారు.
వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాలతో బయటపెట్టింది. 2019 నుంచి 2024 వరకు అవినీతి, దోడిపిడి పాల్పడిన మాజీ సీఎం అరెస్టు అయ్యే అవశాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. శ్వేతపత్రాలపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.