చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ
చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు అండగా ఉంటామని ప్రధాని మోదీ అన్నారు. ఏపీకి అన్ని రకాల అవకాశాలున్నాయని.. 2047 నాటికి ఏపీ 2.5 ట్రిలియన్ డాలర్ల ఎకనామీ అవుతుందని తెలిపారు. ఇందుకోసం కేంద్రం నుంచి అవసరమైన సాయం అందుతుందని తెలిపారు.