Telangana: సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం.. ఏంతంటే ?

తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆర్థిక సాయం చేశారు. మొత్తం 135 మందికి రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో 113 మంది పురుషులు ఉండగా.. 22 మంది మహిళలు ఉన్నారు.

New Update
Telangana: సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన వారికి సీఎం రేవంత్ ఆర్థిక సాయం.. ఏంతంటే ?

తెలంగాణ నుంచి యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ ఆర్థిక సాయం చేశారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాల్లో సత్తా చాటి.. మెయిన్స్‌కు సిద్ధమవుతున్న 135 మందికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వాళ్లకు సీఎం రేవంత్ చెక్కులు పంపిణీ చేశారు. ఇందులో 113 మంది పురుషులు ఉండగా.. 22 మంది మహిళలు ఉన్నారు. వీళ్లలో 21 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు ఉన్నాయి. అలాగే 62 మంది ఓబీసీ, 19 మంది ఎస్సీ, 33 మంది ఎస్టీ కేటగిరీకి చెందినట్లుగా ప్రభుత్వం తెలిపింది.

Also Read: పొంగులేటి భారీ కుంభకోణం.. రూ.4500 కోట్ల స్కామ్

Advertisment
తాజా కథనాలు