Death Stranding 2: డెత్ స్ట్రాండింగ్ 2 గేమింగ్‌లోకి రాజమౌళి.. మహేష్ సినిమా వదిలేశాడా!

'డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్‌లో' అనే వీడియో గేమ్‌లో రాజమౌళి కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సరికొత్త వెర్షన్‌లో రాబోతున్న ఈ డెత్ స్ట్రాండింగ్ 2 అనేది 26వ తేదీ నుంచి ప్లే స్టేషన్‌లోకి రానుంది

New Update
SS Rajamouli

SS Rajamouli

అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న 'డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్‌లో' అనే వీడియో గేమ్‌లో రాజమౌళి కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎక్కువగా వీడియో గేమ్‌లు ఆడే వారికి హిడియో కోజిమా తెలిసిందే. ఇతను సృష్టించిన డెత్ స్ట్రాండింగ్ అనే గేమ్ సీక్వెల్ డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్ సరికొత్త వెర్షన్‌లో రాబోతుంది. అయితే మషేశ్ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ వదిలేసి గేమింగ్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధంలో ఓడిపోయిన ట్రంప్.. నష్టం ఎవరికంటే..?

ఇది కూడా చూడండి: Mani Ratnam: 'తుగ్ లైఫ్' పరాజయంపై మొదటి సారి స్పందించిన మణిరత్నం!

ఇది కూడా చూడండి: Turnip: టర్నిప్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు అద్భుతం.. ఇటా తిన్నారంటే..!!

రాజమౌళితో పాటు..

ఈ గేమ్‌లో ఇప్పటికే బాలీవుడ్ నటులు నార్మన్‌ రీడస్‌, ఎల్లీ ఫానింగ్‌లు ఉండగా.. ఇప్పుడు రాజమౌళి, ఆయన కొడుకు కార్తికేయ కూడా ఈ  గేమ్‌లో కనిపించనున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూస్తే జక్కన్న పాత్ర కాస్త కామెడీ తరహాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ విజయంతోనే వారికి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ డెత్ స్ట్రాండింగ్ 2: ఆన్ ది బీచ్‌ జూన్ 26వ తేదీ నుంచి ప్లే స్టేషన్‌లోకి రానుంది. 

ఇది కూడా చూడండి: Black Magic: ఏపీలో వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోకు క్షుద్ర పూజలు - ఇలా తయారయ్యారేంట్రా

Advertisment
Advertisment
తాజా కథనాలు