/rtv/media/media_files/2025/06/28/actress-trisha-2025-06-28-13-13-53.jpg)
టాలీవుడ్ నటి త్రిష చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ కెటిల్ ఇన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దేవాలయానికి ఓ ఏనుగును బహూకరించారు. అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి వారు ‘గజ’ అనే ఏనుగును దానం చేశారు.
அருப்புக்கோட்டை விநாயகர் கோவிலுக்கு நடிகை திரிஷா மற்றும் தன்னார்வ அமைப்பினர் இணைந்து வழங்கிய சுமார் 3 மீட்டர் உயரம், 800 கிலோ எடை கொண்ட பிரம்மாண்ட கஜா என்ற எந்திர யானை..!#Viruthunagar | #Elephant | #Trisha | #PolimerNews pic.twitter.com/HfxdgqNxZq
— Polimer News (@polimernews) June 28, 2025
ఆ యాంత్రిక ఏనుగును సంప్రదాయ మంగళవాయిద్యాల చప్పుళ్ల మధ్య అందజేసినట్లు పీఎఫ్సీఐ నిర్వాహకులు తెలిపారు. కాగా ఆలయ వేడుకల కోసం యాంత్రిక ఏనుగును బహూకరించడం తమిళనాడులో ఇదే తొలిసారి.