దేశంలో జరిగే ఎన్నికలను కంట్రోల్ చేసే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం(EC) పనితీరును తాము నిర్దేశించలేమని పేర్కొంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM) లలో పోలైన ఓట్లను వీవీప్యాట్ సిస్టమ్ స్లిప్లతో పూర్తిగా క్రాస్ వెరిఫికేషన్ చేయాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. ఈ కేసుపై విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ఇద్దరు సభ్యుల ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
పూర్తిగా చదవండి..Elections: ఎన్నికలను మేము నియంత్రించలేం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
దేశంలో జరిగే ఎన్నికలను కంట్రోల్ చేసే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ పనితీరును తాము నిర్దేశించలేమని పేర్కొంది. ఈవీఎంలలో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ వేసిన పిటిషన్పై తీర్పును రిజర్వు చేసింది.
Translate this News: