Telangana : మాధవీలతకు బీజేపీ బిగ్‌ షాక్‌.. నో బీఫామ్ ?

తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీ అభ్యర్థులకు హైకమాండ్ బీఫామ్‌లు ఇవ్వడం ఆపింది. ఈ జాబితాలో హైదరాబాద్‌ - మాధవీలత, పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ - సీతారాం నాయక్, నల్గొండ - సైదిరెడ్డి.. ఈ నలుగురు అభ్యర్థుల బీఫామ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

Telangana : మాధవీలతకు బీజేపీ బిగ్‌ షాక్‌.. నో బీఫామ్ ?
New Update

BJP : తెలంగాణ(Telangana) లో నలుగురు బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థులకు హైకమాండ్ బీఫామ్‌లు ఇవ్వడం ఆపింది. ఈ జాబితాలో హైదరాబాద్‌ - మాధవీలత(Madhavi Latha), పెద్దపల్లి - గోమాస శ్రీనివాస్, మహబూబాబాద్ - సీతారాం నాయక్, నల్గొండ - సైదిరెడ్డి.. ఈ నలుగురు అభ్యర్థుల బీఫామ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఒకటి, రెండు చోట్ల అభ్యర్థుల్ని మార్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సాల్ నియోజకవర్గాల పర్యటనను రద్దు చేసుకున్నారు.

Also Read: తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ, అమిత్‌ షా

రేపు ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎవరిని మారుస్తారనే ఆసక్తి నెలకొంది. ఈ మధ్య హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి మాధవీలత సోషల్ మీడియా(Social Media) లో వైరలవుతున్నారు. ఒకవేళ ఆమెకు కూడా టికెట్ క్యాన్సిల్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది.

Also Read: ఇంటర్ ఫలితాల తేదీ వచ్చేసింది..

#2024-lok-sabha-elections #bjp #bjp-mp-candidate-madhavi-latha #telangana-news #telugu-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe