Keskineni Nani : విజయవాడ(Vijayawada) టీడీపీ(TDP) ఎంపీ కేశినేని నాని(Keskineni Nani) మరోసారి వార్తల్లో నిలిచారు. విజయవాడ ఎంపీ టికెట్ తనకు కాకుండా మరొకరికి ఇస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తనకు చెప్పారని కేశినేని నాని అన్నారు. అంతేకాదు చంద్రబాబు తనను పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
పూర్తిగా చదవండి..BIG BREAKING: ఎంపీ టికెట్ పై కేశినేని నాని సంచలన ప్రకటన
విజయవాడ ఎంపీ టికెట్ తనకు కాకుండా మరొకరికి ఇస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తనతోనే చెప్పారని కేశినేని నాని స్పష్టం చేశారు . పార్టీ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవద్దని, తిరువూరుకు ఇన్ చార్జిగా మరొకరుని నియమించారన్నారు. చంద్రబాబు ఆదేశాలను పాటిస్తానని నాని చెప్పారు.
Translate this News: