Deputy CM: ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలి... అసెంబ్లీలో భట్టి విక్రమార్క
గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
Telangana Assembly Sessions:తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. ఎంఐఎం ఫ్లోర్ లీడర్గా అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ శాసనసభాపక్ష నేతగా కూనంనేని అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్కుమార్ ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ చర్చను ప్రారంభించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో తెచ్చుకున్నది తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పదేండ్ల కాలంగా జరిగిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలని అన్నారు.
ప్రజలు తమపై నమ్మకం ఉంచి సహేతుకమైన తీర్పునిచ్చారని వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. పవిత్రమైన శాసన సభలో వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని అనుకుంటున్నాం అని తెలిపారు. ఇక నుంచి సహేతుకమైన పాలన అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాను విడుదల చేసే శ్వేతపత్రం పై ప్రతీ సభ్యుడు సూచనలు చేయాలని కోరారు. 42 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్.
Deputy CM: ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలి... అసెంబ్లీలో భట్టి విక్రమార్క
గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
Telangana Assembly Sessions:తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. ఎంఐఎం ఫ్లోర్ లీడర్గా అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ శాసనసభాపక్ష నేతగా కూనంనేని అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్కుమార్ ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ చర్చను ప్రారంభించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎన్నో ఆశలతో తెచ్చుకున్నది తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. పదేండ్ల కాలంగా జరిగిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలని అన్నారు.
ప్రజలు తమపై నమ్మకం ఉంచి సహేతుకమైన తీర్పునిచ్చారని వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. పవిత్రమైన శాసన సభలో వాస్తవ పరిస్థితిని తెలియజేయాలని అనుకుంటున్నాం అని తెలిపారు. ఇక నుంచి సహేతుకమైన పాలన అందించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాను విడుదల చేసే శ్వేతపత్రం పై ప్రతీ సభ్యుడు సూచనలు చేయాలని కోరారు. 42 పేజీలతో కూడిన శ్వేతపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. అనంతరం సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు స్పీకర్.
ALSO READ:రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. నేడే అకౌంట్లోకి డబ్బులు జమ!
BIG BREAKING: మరో 2 గంటల్లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో హైఅలర్ట్!
సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. Latest News In Telugu | తెలంగాణ | Short News
Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఫిక్స్ .. శ్యామలా దేవి సంచలన ప్రకటన !
ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె.. బయట అమ్మయ్యా, సినిమా అమ్మాయా అనేది చెప్పను కానీ, ప్రభాస్ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ అరెస్ట్
ఈ క్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు MPలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. Latest News In Telugu | రాజకీయాలు | నేషనల్ | Short News
TG Crime : మంచిర్యాలలో ముదనష్టపు లవర్.. బాగా వాడుకుని ఫోటోలు బయటపెడతానంటూ
మంచిర్యాల జిల్లాలోని భగవంతవాడలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి ముందే వరకట్న వేధింపులతో యువతి బలవన్మరణానికి పాల్పడింది. క్రైం | Latest News In Telugu | Short News
BIG BREAKING: చిల్లర చేష్టలు ఆపు.. పాక్ ఆర్మీ చీప్కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్ | Short News
Jos Buttler : ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ ఇంట తీవ్ర విషాదం!
క్రికెటర్ జోస్ బట్లర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతని తండ్రి జాన్ బట్లర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని బట్లర్ తన ఇన్ Latest News In Telugu | స్పోర్ట్స్ | Short News
BIG BREAKING: బీఆర్ఎస్ కీలక నేత మృతి.. కేసీఆర్ సంతాపం!
Nita Ambani Car: నీతా అంబానీతో ప్రపంచంలోనే అరుదైన ఆడి కారు.. దీని ధర అక్షరాలా 1,00,00,00,000!
BIG BREAKING : కాంగ్రెస్లో తిరుగుబాటు..కీలక మంత్రి రాజీనామా!
BIG BREAKING: మరో 2 గంటల్లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో హైఅలర్ట్!
Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఫిక్స్ .. శ్యామలా దేవి సంచలన ప్రకటన !