ప్రోడక్ట్ సేల్స్ పెంచుకునేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని PresVu ఐ డ్రాప్ కంపెనీ తయారీ లైసెన్స్ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా రద్దు చేసింది.
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
తమిళనాడులో బాలికల హాస్టల్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో పరిమళ, శరణ్య అనే ఇద్దరు మహిళల సిబ్బంది మృతి చెందారు. మరికొంత మంది విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆక్రమణల కూల్చేవేతలతో దూకుడు మీద ఉన్న హైడ్రా ఇప్పుడు హైటెక్సిటీలోని నాలాలపై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం మరో వారం రోజుల్లో ప్రత్యేక బృందంతో ఏరియల్ సర్వే చేసేందుకు సిద్ధమైంది
రాజకీయాలు| హైదరాబాద్: బీఆర్ఎస్లోనే ఉంటే తెలంగాణ భవన్కు రావాలని అరికేపూడి గాంధీకి సవాల్ విసిరారు పాడి కౌశిక్ రెడ్డి. హైకోర్టు ఆదేశాలతో ఎమ్మెల్యేలకు భయం పట్టుకుందన్నారు.
హైడ్రా చేపట్టిన మల్లంపేట్ విల్లాల కూల్చివేత వివాదాస్పదంగా మారింది. ముందు 8 విల్లాలు బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి.. ఇప్పుడు 20 విల్లాలను నోటీసులు ఇవ్వకుండా కూల్చేయడంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ | రాజకీయాలు : హైడ్రా కూల్చివేతలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువులను ఆక్రమించిన వారిని చెరబడతాం అని హెచ్చరించారు. ఎంతటి గొప్పవారైనా వదిలిపెట్టం అని అన్నారు. అవసరమైతే చెరసాలకు పంపిస్తాం అని చెప్పారు.
హైదరాబాద్ | రాజకీయాలు సీబీఐ కోర్టులో లిక్కర్ కేసు సెప్టెంబర్ 25 కు వాయిదా పడింది. ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్ పై విచారణ జరిగింది.
హైదరాబాద్ | రాజకీయాలు : హైడ్రాకు మరో కీలక బాధ్యతలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలుస్తోంది. చెరువుల సమీపంలోని భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతి తప్పనిసరి.
రాజకీయాలు: వాల్మీకి స్కామ్పై కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో తాము చెప్పినట్టుగానే వాల్మీకీ స్కామ్ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్సభ ఎన్నికల్లో వాడిందని ఆరోపించారు.
తెలంగాణ | హైదరాబాద్ | రాజకీయాలు : సీఎం రేవంత్ రెడ్డితో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇటీవల సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.కోటి విరాళాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Advertisment
తాజా కథనాలు