Tamil Nadu: తమిళనాడులో బాలికల హాస్టల్లో పేలిన సిలిండర్ తమిళనాడులో బాలికల హాస్టల్లో సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో పరిమళ, శరణ్య అనే ఇద్దరు మహిళల సిబ్బంది మృతి చెందారు. మరికొంత మంది విద్యార్థినులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. By V.J Reddy 12 Sep 2024 in నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Tamil Nadu: తమిళనాడులో బాలికల హాస్టల్లో సిలిండర్ పేలింది. ప్రమాదంలో ఇద్దరు మహిళా సిబ్బంది మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున 5 గంటలకు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. చెలరేగిన మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో పరిమళ, శరణ్య అనే మహిళలు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి