రోజుకు 25 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు రక్తపోటు కంట్రోల్లో ఉండేలా చేస్తుంది. వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది.

Trinath
ByTrinath
IND vs SA Final : 16ఏళ్లు 9 నెలల 5 రోజులు.. 52,70,40,000 సెకన్లు.. ఇండియా రెండోసారి టీ20 వరల్డ్కప్ గెలవడానికి ఇంత సమయం వేచి ఉన్నామని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. ఇంతే ఓపిగ్గా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి ఉంటే ప్రాణాలు కాపాడుకుంటామని ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
ByTrinath
Nigeria : నైజీరియా వీధులు మరోసారి ఎరుపెక్కాయి. వరుస ఆత్మాహుతి దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈశాన్య నైజీరియాలోని గ్వోజా నగరంలో మూడు వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఆత్మాహుతి బాంబర్లలో ఒక మహిళ కూడా ఉంది.
ByTrinath
Jasprit Bumrah : టీ20 వరల్డ్కప్-2024 ఫైనల్లో తెలివైన బౌలింగ్తో టీమిండియా గెలుపుకు ప్రధాన కారణమయ్యాడు బుమ్రా. డెత్ ఓవర్లలో అదిరే బౌలింగ్తో సౌతాఫ్రికాను నిలువరించాడు. అటు టోర్ని మొత్తం అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది.
ByTrinath
T20 World Cup 2024 : తిట్టిన నోర్లు మూతపడ్డాయి. హార్దిక్పాండ్యాను గేలీ చేసిన ఆ మనుషుల మనసులు మారాయి. టీ20 వరల్డ్కప్ ఫైనల్ ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన పాండ్యా టీమిండియా ట్రోఫీ గెలవడంతో కీ రోల్ ప్లే చేశాడు. దీంతో పాండ్యాను గతంలో తిట్టినవాళ్లు ఇప్పుడు సారీ చెబుతున్నారు.
ByTrinath
Investment Schemes : మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం, ఎల్ఐసీ ఆదర్షి పథకం, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్లో మహిళలు పెట్టుబడి పెట్టవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో 8.2శాతం వడ్డిరేటు ఉంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకంలో 7.5 శాతం వడ్డీని పొందవచ్చు!
ByTrinath
ఇన్స్టాగ్రామ్ సేవలు మరోసారి అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. రీల్స్ని యాక్సెస్ చేస్తున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు సమస్యలను నివేదించాయి. దాదాపు 33 శాతం మంది వినియోగదారులు యాప్తో సమస్యలను నివేదించారు.
ByTrinath
CM Ramesh : విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటివలే వీసీగా రాజీనామా చేసిన ప్రసాద్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు ప్రసాద్ రెడ్డిని ఎట్టిపరిస్థితిలోనూ వదిలేది లేదని ఎంపీ సీఎం రమేశ్ స్పష్టం చేశారు.
ByTrinath
Polavaram Project : పోలవరం కాంట్రాక్టర్ను మార్చితే అది తివ్రమైన విపత్తుకు దారి తీస్తుందని 2019లో నాటి వైసీపీ సర్కార్కు జలశక్తి మంత్రిత్వశాఖ లేఖ రాసింది. ఆ లెటర్ను ఇప్పుడు టీడీపీ వైరల్ చేస్తోంది. రివర్స్ టెండర్ ఆలోచన సరైనది కాదని మండిపడుతోంది. రాష్ట్రానికి పట్టిన శని జగన్ అని ఫైర్ అవుతోంది.
ByTrinath
India vs South Africa : టీ20 WC ఫైనల్లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలని ఫ్యాన్స్ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ ఫొటోలను పెట్టుకోని ప్రేయర్లు చేస్తున్నారు. భజన చేస్తూ భక్తి గీతాలు పాడుతున్నారు. మరికొన్ని చోట్ల టీమిండియా ఫొటోలకు హారతీ ఇస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు