author image

Shareef Pasha

ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం
ByShareef Pasha

తెలంగాణ రాష్ట్రంలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేసినందుకు YSR తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. ప్రతినిధులు వైయస్ షర్మిలని కలిసి అభినందించి అవార్డును ప్రదానం చేశారు.

ఇంట్లోకి ఈగలు రాకుండా ఉండేందుకు అద్భుతమైన చిట్కా
ByShareef Pasha

వర్షాకాలం వచ్చేసిందనుకుంటే వారం రోజులు నాన్‌స్టాప్‌గా భారీగా వర్షాలు కురిసి మళ్లా పత్తా లేకుండా పోయాయి. కానీ వానలకంటే వేగంగా ఇంట్లోకి ఈగలు ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. మీరూ ఇదే సమస్యతో ఇబ్బంది పడుతుంటే మాత్రం ఈగలను తరిమికొట్టడానికి ఏం చేయాలో, ఎలాంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.

మళ్లీ గీత గోవిందం కాంబో.? క్రేజీ అప్డేట్‌ని రివిల్ చేసిన రౌడీ
ByShareef Pasha

టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచిన మూవీ గీత గోవిందం. ఈ మూవీతో డైరెక్టర్ పరశురాం, విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా క్రేజీ కాంబినేషన్‌ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ ముగ్గురూ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో సందడి చేయనున్నట్లు తాజాగా హీరో విజయ్‌ దేవరకొండ క్రేజీ అప్డేట్ పోస్ట్ చేశారు.

జాతీయజెండా ఎగరేసి స్పృహతప్పి పడిపోయిన మంత్రి
ByShareef Pasha

మధ్యప్రదేశ్‌లో అపశృతి చోటుచేసుకుంది. జాతీయజెండాను ఎగురవేసి ఓ మంత్రి కుప్పకూలిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

TS EAMCET Counselling: ఈనెల 17 నుంచి ఎంసెట్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌
ByShareef Pasha

తెలంగాణలోని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ సీట్ల భర్తీ కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. TS EAMCET

భాగ్యనగరంలో మరో మణిహారం, ప్రారంభానికి సిద్ధమైన స్టీల్‌ బ్రిడ్జి ఫ్లైఓవర్
ByShareef Pasha

ఇందిరాపార్కు - వీఎస్టీ స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం వచ్చి చేరింది. ఈ కట్టడం హైదరాబాద్‌కే తలమానికంగా నిలువనుంది.

ఎలన్‌మస్క్‌కు తలనొప్పిగా మారిన కొత్త లోగో, లోగోను తొలగించిన అధికారులు
ByShareef Pasha

X-sign-removed-from-twitter I ఎక్స్‌ ప్రధాన కార్యాలయంపై కొత్తగా ఏర్పాటు చేసిన సంస్థ లోగో ‘X’ ను అక్కడి అధికారులు తొలగించారు.

ట్రాఫిక్‌ రహిత సిటీగా మార్చే దిశగా భాగ్యనగరంలో మెట్రో విస్తరణ: మెట్రో ఎండీ
ByShareef Pasha

Bhagyanagar metro expansion I రోజురోజుకు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో మెట్రోను నగరంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్‌ చుట్టూ విస్తరించనున్నట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు.

Advertisment
తాజా కథనాలు