భారతదేశం, పాకిస్తాన్ మధ్య 6 ఏళ్ల తర్వాత కమాన్ వంతెన తిరిగి మరోసారి తెరుచుకుంది. జీలం నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న జంట మృతదేహాలను తిరిగి ఇచ్చేందుకు ఈ వంతెనను తెరిచినట్లు సమాచారం.Short News | Latest News In Telugu | నేషనల్

Bhavana
ByBhavana
ఆస్తి కోసం తండ్రిపై కొడుకు కాల్పులకు తెగబడ్డ ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. హితేష్ కుమార్ జైన్ అనే వ్యక్తి ఆస్తిలో వాటా కోసం తండ్రి రాజ్మల్ జైన్ ఇంటి పై దాడికి తెగబడ్డాడు. క్రైం | Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్
ByBhavana
ఏపీలో అకాల వర్షాలు.. మరో నాలుగు రోజులు కురుస్తాయని ఈ సమయంలో వడగళ్ల వాన పడుతుందని.. ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
''నేను ఏదీ ప్లాన్ చేసుకోలేదు. ప్రజల అభీష్టం మేరకు జరగాలని ఉంటే జనసేన కచ్చితంగా తమిళనాడులో అడుగుపెడుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. స్టాలిన్ ఉదార వైఖరిని అభినందించాలన్నారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
ByBhavana
హమాస్ అంతమే లక్ష్యంగా మరోసారి ఇజ్రాయెల్ భీకరదాడులకు దిగింది.ఈ దాడుల్లో పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ సీనియర్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ బర్హౌమ్ సహా ఐదుగురు చనిపోయినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
ఖతార్లో టెక్ మహీంద్రా సీనియర్ ఉద్యోగి అమిత్ గుప్తా అరెస్టయ్యారు. గుజరాత్కు చెందిన ఆయనను డేటా చౌర్యం కేసులో అరెస్టు చేసినట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్ | నేషనల్
ByBhavana
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్, బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తుంది.ఢాకాలో విస్తృతంగా సైన్యం మోహరించడంతో...తిరుగుబాటు ఊహాగానాలను లేవనెత్తుతోంది.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
మిథునరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు. మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఢిల్లీ రైల్వే స్టేషన్ లో 12,13 ప్లాట్ఫాం లపై తీవ్రమైన రద్దీ ఏర్పడింది.ఒకేసారి ఐదు రైళ్లు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆ రెండు ప్లాట్ఫాం ల పైకి భారీగా చేరుకున్నారు.దీంతో పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఉత్తర ఇటలీలో ట్రెంటినో ప్రావిన్సు అద్బుతమైన పర్వత ప్రాంతం.అయితే ఇక్కడి ప్రజలు పట్టణాలకు వెళ్లిపోతున్నారు. దీంతో ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడే వారికి రూ. 92 లక్షలను గ్రాంట్ గా అక్కడి అధికారులు ప్రకటించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు