మాజీ మంత్రి,నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని పోలీసులునోటీసులు జారీ చేశారు.క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ పై పొదలకూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది.Short News | Latest News In Telugu | నెల్లూరు | ఆంధ్రప్రదేశ్

Bhavana
ByBhavana
వృషభరాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తివ్యాపారాలలో, ఆర్ధిక విషయాలలో ఈ రోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త కార్యక్రమాల జోలికి పోవద్దు..మిగిలిన రాశుల వారికి ఎలా ఉంటుందంటే..Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఆఫ్గానిస్తాన్ కు పాశ్చాత్య చట్టాలు అవసరం లేదని తాలిబన్ చీఫ్ హిబాతుల్లా అఖున్ జాదా పేర్కొన్నారు.షరియా చట్టం అమలులో ఉన్నంత కాలం ప్రజాస్వామ్యం అవసరం లేదన్నారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
అణు ఒప్పందం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన స్వరాన్ని పెంచారు.ఒప్పందాన్ని కుదుర్చుకోని పక్షంలో ..ఇరాన్ పై బాంబు దాడులకూ వెనుకాడబోమని హెచ్చరించారు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భీకరమైన ఎండలు, తీవ్ర ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కొత్తగూడెం, మహబూబ్నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.Short News | Latest News In Telugu | నల్గొండ | మహబూబ్ నగర్ | ఖమ్మం | తెలంగాణ
ByBhavana
మయన్మార్ లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని అధికారులు వెల్లడించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యాసంవత్సరం నుంచి ఆరోతరగతి నుంచి బాలురకు ప్యాంట్లు ఇవ్వాలని నిర్ణయించింది.ఆరోతరగతి నుంచి 12 వ తరగతి బాలురకు ప్యాంట్లు కుట్టి అందించాలని స్వయం సహాయక సంఘాలకు తెలియజేశారు. Short News | Latest News In Telugu | తెలంగాణ
ByBhavana
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజుతోపాటు 16 మంది పై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. short News | Latest News In Telugu | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
ByBhavana
తమిళనాడులో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే.. సీఎంగా ఎవరిని ఎన్నుకుంటారు? అనే దాని మీద సీ ఓటర్ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో డీఎంకే అధ్యక్షుడు, స్టాలిన్ను ఎక్కువ మంది ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటామన్నారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ఏపీలో 26 జిల్లాలకు 22 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి.విజయనగరం 23, తూర్పుగోదావరి19 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు సమాచారం. . Short News | Latest News In Telugu | విజయనగరం | పశ్చిమ గోదావరి | శ్రీకాకుళం | ఆంధ్రప్రదేశ్
Advertisment
తాజా కథనాలు