బెల్లంలో పుష్కలంగా పోషకాలు ఉంటాయి. ఇది శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బెల్లం బాగా పని చేస్తుంది. Latest News In Telugu | లైఫ్ స్టైల్

Bhavana
ByBhavana
ముంబయి 26 /11 దాడుల కుట్రదారు తహవూర్ రాణాను భారత్ కు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. 24 గంటల నిఘా నీడలో ఉన్న రాణా.. తనకు కొన్ని వస్తువులు కావాలని అధికారులను కోరాడు. ఖురాన్, పెన్ను, పేపర్ అభ్యర్థించాడు. Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
ప్రతి ఒక్కరి ఇంట్లో చీపురు ఉంటుంది, దీనిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. చీపురును దక్షిణ దిశలో ఉంచడం ద్వారా, లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్
ByBhavana
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత విషాదకర ఘటనలు వెలుగులోకి వచ్చాయి.మనస్తాపంతో విశాఖ,నంద్యాల,నెల్లూరు జిల్లాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. Short News | Latest News In Telugu | నెల్లూరు | కర్నూలు | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
మార్చి చివరిలో సంభవించిన భారీ భూకంపానికి మయన్మార్ను చిగురుటాకులా వణికిపోయింది.ఈ క్రమంలో ఆదివారం ఉదయం మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు అధికారులు ప్రకటించారు.Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
మధ్యప్రదేశ్లోని దేవాస్లో అర్థరాత్రి ఆలయ తలుపులు తెరవాలని గుడి పూజారిని డిమాండ్ చేసింది ఓ 30 మంది ఉన్న గుంపు. ఈ సమయంలో ఆలయం తెరవడం కుదరదని పూజారి గట్టిగా చెప్పాడు. దీంతో వారు పూజారిపై దాడికి దిగారు.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
న్యూయార్క్ లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది.కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్ ఇంజిన్ విమానం ఓ పొలంలో కూలిపోయింది.మృతుల వివరాలను ఇంకా వెల్లడించలేదు. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
ByBhavana
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీకి మొత్తం 42 ప్రత్యేక వారపు రైళ్లను ఏప్రిల్ 13 నుండి మే చివరి వరకు నడపనుంది.Short News | Latest News In Telugu | వైజాగ్ | ఆంధ్రప్రదేశ్
ByBhavana
దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని రైల్వేశాఖను అప్రమత్తం చేశాయి. డ్రోన్లు, ఐఈడీలతో దాడులు జరిగే అవకాశం ఉందని సూచించాయి.Short News | Latest News In Telugu | నేషనల్
ByBhavana
చైనాను ప్రస్తుతం బలమైన గాలులు, ఇసుక తుఫాను భీకరంగా వణికిస్తున్నాయి.భారీగా గాలులు వీస్తుండగా.. చైనా సర్కారు అప్రమత్తమైంది. మొత్తంగా 693 విమాన సర్వీసులను, వందలాది రైళ్లను రద్దు చేసింది. Short News | Latest News In Telugu | ఇంటర్నేషనల్
Advertisment
తాజా కథనాలు