Delhi Liquor Scam Case: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మళ్ళీ ఈడీ (ED) విరణకు హాజరుకావడం లేదు. ఇలా విచారణకు హాజరుకాకపోవడం కేజ్రీవాల్కు ఐదవసారి. ఇంతకు ముందు కూడా నాలుగుసార్లు పలు కారనాలు చెబుతూ ఈడీ విచారణకు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఈడీ నోటీసులకు రిస్లై ఇచ్చిన కేజ్రీవాల్ తాను విచారణకు హాజరకుఆవడం లేదని స్పష్టం చేశారు. అయితే ఎందుకు రావడం లేదనేది మాత్రం అందులో చెప్పలేదు. లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
పూర్తిగా చదవండి..Aravind Kejriwal: ఐదోసారీ ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డుమ్మా
లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఐదోసారి కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టారు. ఈడీ పంపిన నోటీసులకు కేజ్రీవాల్ సమాధానం ఇస్తూ తాను విచారణకు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు.
Translate this News: