AP GOVT : సర్పంచులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
సర్పంచులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సర్పంచులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులను వాడుకునేందుకు పంచాయతీరాజ్ శాఖ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. రాంబాబుకు గుంటూరు కోర్టు ఈ మేరకు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం, కరీంనగర్ జిల్లా కోర్టులు, నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. కోర్టులో తనిఖీలు చేపట్టారు.
అన్నమయ్య జిల్లా ముదివేడు మండలం కనసానిపల్లి చెరువులో ఓ యవకుడి మృతదేహం తేలడం కలకలం రేపింది. మదనపల్లిలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్యచేసిన కేసులో నిందితుడిగా ఉన్న కులవర్దన్ మృతదేహంగా పోలీసులు గుర్తించడంతో కలకలం సృష్టించింది.
సినీ నటుడు మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. విద్యార్థినాయకుల కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని హైకోర్టులో ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై కీలక ఆదేశాలు జారీ చేసింది. రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది.
గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిగ్గేట్స్ ఏపీ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన సీఎం చంద్రబాబుతో కలిసి సచివాలయంలో రియల్టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ (RTGS)ను సందర్శించారు.
ఏపీ వైద్య ఆరోగ్య రంగంలో ఒక నూతన విప్లవానికి నాంది పలుకుతూ సీఎం చంద్రబాబు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 'సంజీవని' ప్రాజెక్టును ప్రారంభించారు.. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక డిజిటల్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
కుటుంబాన్ని పోషించుకునేందుకు కోవాబన్ విక్రయిస్తూ పొట్టపోసుకుంటున్న కర్నూలుకు చెందిన వలీ అనే సాధారణ పౌరుడు మేడారం జాతరలో కొంతమంది వల్ల ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. కాగా ఆయనకు జనసేన ఎమ్మెల్సీ, సటుడు నాగబాబు అండగా నిలిచారు.
"పవన్ కల్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో' పుస్తకంతో పాపులరైన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోకి ఆయన ప్రయాణిస్తున్న కారు దూసుకెళ్లిన ఘటనలో శ్రీనివాస్ దుర్మరణం పాలయ్యారు.