ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ సంచలన కామెంట్స్ చేశారు. రేపు 4 గంటలకు తాను డిబేట్ కు సిద్ధమని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ అన్నారో వాళ్ల ఇంటికే నాలుగు గంటలకు వస్తున్నానన్నారు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కలిసి డిబేట్ కు వస్తున్నట్లు చెప్పారు. డిబేట్ ను ఎదుర్కోగలిగితే రేపు సాయంత్రం సిద్ధంగా ఉండాలన్నారు. డిబేట్ కు తాను సిద్ధమని స్పష్టమన్నారు. ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ అన్నారో వాళ్ల ఇంటికే నాలుగు గంటలకు వస్తున్నానన్నారు. ప్రతీ నియోజకవర్గానికి కంపెనీలను తీసుకువచ్చి జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఆళ్లగడ్డలో ఎప్పుడు లేని విధంగా మొదటిసారిగా సోలార్ ప్రాజెక్ట్ తీసుకువచ్చామన్నారు. దాదాపుగా 300 నుంచి 400 మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ తెప్పించామమన్నారు. వైసీపీ నాయకులకు ఇవన్నీ కనపడవన్నారు.
ఇది కూడా చదవండి: AP Govt Jobs: 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్!
వాళ్ల ఇళ్ల దగ్గరకు కూడా రోడ్లు..
చంద్రబాబును ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడే వైసీపీ పతనం మొదలైందన్నారు. అసలు పరిశ్రమలు అంటే ఏంటో తెలియని వారు కూడా ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో పరిశ్రమలు అంటే చేపలు, కోళ్లు, పీతలు ఇవి మాత్రమేనని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులకు తెలుగు దేశం ప్రభుత్వం చేసే అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు గుడ్ న్యూస్!
వైసీపీ నేతల ఇళ్ల దగ్గరకు కూడా రోడ్డు వేయిస్తామని.. ఇల్లు కట్టిస్తామన్నారు. వైసీపీ నేతలు కూడా మా ప్రభుత్వాన్ని శభాష్ అనేలా చేసి చూపిస్తామన్నారు. భూమా అఖిల ప్రియ సవాల్ నేపథ్యంలో రేపు ఆళ్లగడ్డలో ఏం జరగబోతుందనే అంశంపై హైటెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. రేపు అఖిల ప్రియ డిబేట్ కు వెళ్తారా? వెళ్తే ఏం జరుగుతందనే అంశంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
Bhuma Akhila: భూమా అఖిల సంచలన సవాల్.. రేపు 4 గంటలకు ఏం జరగబోతోంది?
రేపు 4 గంటలకు తాను డిబేట్ కు సిద్ధమని వైసీపీ నేతలకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల సవాల్ విసిరారు. ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ అన్నారో వాళ్ల ఇంటికే నాలుగు గంటలకు వస్తున్నానన్నారు. దీంతో రేపు ఏం జరగబోతుంది? అనే టెన్షన్ ఆళ్లగడ్డలో నెలకొంది.
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమ అఖిలప్రియ సంచలన కామెంట్స్ చేశారు. రేపు 4 గంటలకు తాను డిబేట్ కు సిద్ధమని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ అన్నారో వాళ్ల ఇంటికే నాలుగు గంటలకు వస్తున్నానన్నారు. తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కలిసి డిబేట్ కు వస్తున్నట్లు చెప్పారు. డిబేట్ ను ఎదుర్కోగలిగితే రేపు సాయంత్రం సిద్ధంగా ఉండాలన్నారు. డిబేట్ కు తాను సిద్ధమని స్పష్టమన్నారు. ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ అన్నారో వాళ్ల ఇంటికే నాలుగు గంటలకు వస్తున్నానన్నారు. ప్రతీ నియోజకవర్గానికి కంపెనీలను తీసుకువచ్చి జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. ఆళ్లగడ్డలో ఎప్పుడు లేని విధంగా మొదటిసారిగా సోలార్ ప్రాజెక్ట్ తీసుకువచ్చామన్నారు. దాదాపుగా 300 నుంచి 400 మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ తెప్పించామమన్నారు. వైసీపీ నాయకులకు ఇవన్నీ కనపడవన్నారు.
ఇది కూడా చదవండి: AP Govt Jobs: 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నిరుద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్!
వాళ్ల ఇళ్ల దగ్గరకు కూడా రోడ్లు..
చంద్రబాబును ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడే వైసీపీ పతనం మొదలైందన్నారు. అసలు పరిశ్రమలు అంటే ఏంటో తెలియని వారు కూడా ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో పరిశ్రమలు అంటే చేపలు, కోళ్లు, పీతలు ఇవి మాత్రమేనని ఎద్దేవా చేశారు. వైసీపీ నాయకులకు తెలుగు దేశం ప్రభుత్వం చేసే అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామన్నారు.
ఇది కూడా చదవండి: Vijayasai Reddy: విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు గుడ్ న్యూస్!
వైసీపీ నేతల ఇళ్ల దగ్గరకు కూడా రోడ్డు వేయిస్తామని.. ఇల్లు కట్టిస్తామన్నారు. వైసీపీ నేతలు కూడా మా ప్రభుత్వాన్ని శభాష్ అనేలా చేసి చూపిస్తామన్నారు. భూమా అఖిల ప్రియ సవాల్ నేపథ్యంలో రేపు ఆళ్లగడ్డలో ఏం జరగబోతుందనే అంశంపై హైటెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు సైతం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. రేపు అఖిల ప్రియ డిబేట్ కు వెళ్తారా? వెళ్తే ఏం జరుగుతందనే అంశంపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.