🔴Simhachalam Temple Tragedy Live Updates: సింహాచలంలో 8 మంది భక్తులు స్పాట్‌డెడ్‌ -లైవ్ అప్‌డేట్స్

సింహాచలంలో చందనోత్సవం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రూ.300 టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి 8 భక్తులు మృతి చెందారు. 10 మందికి గాయాలు అయ్యాయి. రిస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనపై హోంమంత్రి, కలెక్టర్ సమీక్షించారు.

author-image
By Lok Prakash
New Update
Simhachalam

Simhachalam Temple Tragedy Live Updates

Simhachalam Temple Tragedy: సింహాచలం చందనోత్సవంలో విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి

సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఎనిమిది మంది భక్తులు స్పాట్‌‌లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాచలంలో మంగళవారం అర్థరాత్రి భారీ వర్షం కురవగా.. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలెన్‌లో సిమెంట్ గోడ కూలింది.

Also Read: సింహాచలం చందనోత్సవంలో విషాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి

విశాఖ జిల్లా సింహాచలం చందనోత్సవంలో విషాద ఘటన చోటుచేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు లైన్‌లో వేచి ఉన్న భక్తులపై గోడ కూలి ఎనిమిది మంది స్పాట్‌‌లోనే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సింహాచలంలో మంగళవారం అర్థరాత్రి భారీ వర్షం కురవగా.. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలెన్‌లో సిమెంట్ గోడ కూలింది.

Also Read: అత్యాచారం చేసిన యువతినే పెళ్లిచేసుకున్న ఖైదీ.. జైల్లో ఉండగానే ట్విస్ట్ అదిరింది!

వెంటనే అధికారులు అక్కడిక చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read: పహల్గామ్ దాడి...భారత్ కు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ వార్నింగ్

Also Read: Subhansh Sukla: మే 29న స్పేస్ కు శుభాంశు శుక్లా..

కింజరాపు అచ్చెన్నాయుడు..

ఈ ఘటనపై కింజరాపు అచ్చెన్నాయుడు కూడా స్పందించారు. సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. ప్రమాద ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడారని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు.

 

 

  • Apr 30, 2025 13:25 IST

    సింహాచలం ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము



  • Apr 30, 2025 11:47 IST

    మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం-ఆనం రామనారాయణ రెడ్డి



  • Apr 30, 2025 11:32 IST

    సింహాచలం ప్రమాదంపై పవన్ కీలక ప్రకటన!



  • Apr 30, 2025 11:25 IST

    సంహాచలం మృతులకు నేడు జగన్ పరామర్శ



  • Apr 30, 2025 10:07 IST

    మృతుల కుటుంబాలకు కేంద్రం రూ.2 లక్షల పరిహారం.. గాయాలైన వారికి రూ.50 వేలు



  • Apr 30, 2025 10:00 IST

    Simhachalam: దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించిన హోంమంత్రి అనిత, కలెక్టర్, సీపీ శంఖబ్రత బాగ్జీ



  • Apr 30, 2025 09:59 IST

    జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్న సిఎం



  • Apr 30, 2025 09:59 IST

    Simhachalam Temple Tragedy:

    టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా అధికారులు, మంత్రులు ఆనం, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపి భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు



  • Apr 30, 2025 09:58 IST

    సింహాచలం ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో సిఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్



  • Apr 30, 2025 09:46 IST

    క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ



  • Apr 30, 2025 09:45 IST

    క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పరిహారం



  • Apr 30, 2025 09:45 IST

    మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా



  • Apr 30, 2025 09:44 IST

    పీఎం సహాయక నిధి నుండి ఎక్స్‌గ్రేషియా



  • Apr 30, 2025 09:42 IST

    PM MODI: సింహాచలం ఘటనపై విచారం వ్యక్తం చేసిన పీఎం మోడీ



  • Apr 30, 2025 09:02 IST

    బాధ్యులు ఎవరైనా చర్యలు తీసుకుంటాం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్



  • Apr 30, 2025 08:59 IST

    గోడ నిర్మాణం పై కమిటీ నివేదిక ఇస్తుంది: మంత్రి కొండపల్లి శ్రీనివాస్



  • Apr 30, 2025 08:56 IST

    జిల్లా కలెక్టర్ సమక్షంలో పనిచేయనున్న విచారణ కమిటీ



  • Apr 30, 2025 08:56 IST

    రెవెన్యూ, ఇంజినీరింగ్ నిపుణులతో కాసేపట్లో ఘటనా స్థలానికి విచారణ కమిటీ



  • Apr 30, 2025 08:53 IST

    ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు



  • Apr 30, 2025 08:52 IST

    గాయపడిన వారికి రూ .3 లక్షల చొప్పున పరిహారం



  • Apr 30, 2025 08:51 IST

    మృతుల కుటుంబాలకు రూ . 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా



  • Apr 30, 2025 08:50 IST

    బాధిత కుటుంబాలకు దేవాదాయ శాఖ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ అవకాశం



  • Apr 30, 2025 08:49 IST

    సింహాచలం ఘటనపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం



  • Apr 30, 2025 08:48 IST

    సింహాచలం మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా

    సింహాచలం గోడి కూలి 8 మంది స్పాట్‌లోనే మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి రూ.3 లక్షలు, బాధిత కుటుంబ సభ్యులకు దేవదాయ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లు వెల్లడించింది.

    simhachalam Chandanotsavam
    simhachalam Chandanotsavam

     

     



  • Apr 30, 2025 08:45 IST

    Simhachalam Temple Tragedy:



  • Apr 30, 2025 08:45 IST

    Simhachalam Temple Tragedy:



  • Apr 30, 2025 08:33 IST

    Y.S Jagan: సింహాచలం ఘటనపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి



  • Apr 30, 2025 08:29 IST

    Dr. CM Ramesh: సింహాచలం ఘటన దిగ్భ్రాంతికరం..



  • Apr 30, 2025 08:24 IST

    Revanth Reddy: సింహాచలం ఘటన పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం



  • Apr 30, 2025 08:02 IST

    Simhachalam Temple Tragedy: మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: అచ్చెన్నాయుడు



  • Apr 30, 2025 07:57 IST

    BIG BREAKING: సింహాచలం గోడకూలిన ఘటన.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!

    సింహాచలం చందనోత్సవంలో గోడకూలి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, అచ్చెన్నాయుడు స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

    cm and Kinjarapu Atchannaidu
    cm and Kinjarapu Atchannaidu

     



  • Apr 30, 2025 07:46 IST

    Simhachalam Temple Tragedy Live Updates:



  • Apr 30, 2025 07:45 IST

    Simhachalam: మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి: సీఎం చంద్రబాబు



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు