Simhachalam Temple Tragedy: సింహాచలం గోడకూలిన ఘటన.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
సింహాచలం చందనోత్సవంలో గోడకూలి 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, అచ్చెన్నాయుడు స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.