B.Tech Ravi: వైఎస్ వివేకా హత్యపై షర్మిల కుండబద్దలు కొట్టారు..ఆ వాఖ్యలు వాస్తవం: బీటెక్ రవి
కడపలో వైఎస్ వివేకా హత్యపై ఏపీసీసీ చీఫ్ షర్మిల చేసిన వాఖ్యలు వాస్తవమన్నారు టీడీపీ సీనియర్ నేత బీటెక్ రవి. వైసీపీ పార్టీ రక్తపు మరకల పునాదుల మధ్య పుట్టిన పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్ విజయమ్మ ఎవరి వైపో ప్రజలకు తెలుపాలని అన్నారు.