Sharmila : ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) కు ఆయన సోదరి, ఏపీపీసీసీ(AICC) చీఫ్, కడప(Kadapa) ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila Reddy) ఈ రోజు బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న ” నవ సందేహాలకు” సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
పూర్తిగా చదవండి..AP Politics : జగనన్న.. ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పు : షర్మిల సంచలన లేఖ
న్యాయ నవ సందేహాలు పేరిట ఏపీ సీఎం జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. లేఖలో 9 ప్రశ్నలను ప్రస్తావించి.. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ.. జగన్, షర్మిల మధ్య వార్ తారా స్థాయికి చేరుతోంది.
Translate this News: