AP PCC Chief YS Sharmila: ఏపీలో ఎన్నికలకు 13 రోజుల సమయం మిగిలి ఉండడంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. బాబాయ్ రక్తం కళ్లారా చూసిన వారికి ఎవరైనా టికెట్ ఇస్తారా? అని ఆమె ప్రశ్నించారు. సొంత చెల్లిపై ఇష్టానుసారంగా మాట్లాడుతారా అని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు షర్మిల.
పూర్తిగా చదవండి..YS Sharmila: నన్ను ఓడించేందుకు కుట్ర.. సీఎం జగన్పై షర్మిల విమర్శల దాడి
AP: సీఎం జగన్ తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు షర్మిల. జగన్ రిమోట్ ఇంట్లో ఉందని భారతీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయ్ని చంపిన అతనికి ఎంపీ టికెట్ కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. వైఎస్ పేరును సీఎం జగన్ ఛార్జిషీట్లో పెట్టించారని ఆరోపణలు చేశారు.
Translate this News: