Andhra Pradesh: ఏపీలో 78.36 శాతం పోలింగ్

ఏపీలో నిన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 గంట వరకు పోలింగ్ జరిగింది. మొత్తంగా ఏపీలో 78.36 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 83.19 శాతం, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 63.19 శాతం పోలింగ్ నమోదైంది.

Andhra Pradesh: ఏపీలో 78.36 శాతం పోలింగ్
New Update

ఏపీలో నిన్న జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి 12 గంట వరకు పోలింగ్ జరిగింది. మొత్తంగా ఏపీలో 78.36 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 83.19 శాతం, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 63.19 శాతం పోలింగ్ నమోదైంది. ఈరోజు మరోసారి జిల్లాల నుంచి గణంకాలు సేకరించి పూర్తిస్థాయి పోలింగ్ సమాచారాన్ని న్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా ప్రకటించనున్నారు.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం..

అల్లూరి 63.19

అనకాపల్లి 81.63

అనంతపురం - 79.25

అన్నమయ్య - 76.12

బాపట్ల - 82.33

చిత్తూరు 82.65

కోనసీమ - 83.19

తూ. గోదావరి - 79.31

ఏలూరు - 83.04

గుంటూరు - 75.74

కాకినాడ - 76.37

కృష్ణ 82.20

కర్నూలు - 75.83

నంద్యాల - 80.92

ఎన్టీఆర్ - 78.76

పల్నాడు - 78.70

పార్వతీపురం - 75.24

ప్రకాశం - 82.40

నెల్లూరు - 78.10

సత్యసాయి - 82.77

శ్రీకాకుళం - 75.41

తిరుపతి - 76.83

విశాఖపట్నం - 65.50

విజయనగరం - 79.41

పశ్చిమ గోదావరి - 81.12

#andhra-pradesh #telugu-news #2024-lok-sabha-elections #voting
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe