రెండేళ్ల క్రితం రష్యా-ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. వేలాది మంది ఇరుదేశాల పౌరులు ఈ భీకర వాతావరణ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ కూడా ఎక్కడో ఓ చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఉక్రెయిన్తో చేస్తున్న యుద్ధంలో.. రష్యా సైన్యం వైపు కొంతమంది భారతీయులు కూడా పనిచేస్తున్నారు. వీళ్లని విడిపించడం కోసం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇంకా 20 నుంచి 30 మంది భారతీయులు రష్యా సైన్యం వద్ద చిక్కుకుపోయారని.. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..MEA: రష్యా సైన్యంలో 20-30 మంది భారతీయులు చిక్కుకుపోయారు: విదేశాంగ శాఖ
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. రష్యా కోసం సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను విడిపించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇంకా 20 నుంచి 30 మంది భారతీయులు రష్యా సైన్యం వద్ద చిక్కుకుపోయారని పేర్కొన్నారు.
Translate this News: