Liquor Case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో(Delhi Liquor Scam Case) మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈడీ(ED) దాఖలు చేయనున్న ఛార్జ్షీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP), ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) పేర్లను నిందితులుగా చేర్చనుంది. ఈడీ చరిత్రలో ఓ జాతీయ పార్టీ పేరును నిందితుల జాబితాలో చేర్చనుండటం ఇదే తొలిసారి. అలాగే ఆ పార్టీ ఆస్తుల్లో కొన్నింటిని అటాచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. సుప్రీం కోర్టులో ఈరోజు కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై విచారణ జరిగిన అనంతరం ఈడీ.. ఈ ఛార్జ్షీట్ను సమర్పించే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..AAP : మద్యం కేసులో మరో ట్విస్ట్.. ఛార్జ్షీట్లో ‘ఆప్’ పేరును చేర్చనున్న ఈడీ
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈడీ దాఖలు చేయనున్న ఛార్జ్షీట్లో ఆమ్ ఆద్మీ పార్టీ, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్లను నిందితులుగా చేర్చనుంది.
Translate this News: