శ్రీకాకుళం జిల్లా రాజాంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో విషాదం చోటుచేసుకుంది. సైట్ ఇంజినీర్ రామకృష్ణ కార్యాలయ ప్రాంగణలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న సిబ్బంది అతడ్ని చూసి షాకయ్యారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరపుతున్నారు. అయితే ఉన్నతాధికారుల వేధింపుల వల్లే రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఇంజినీర్ రామకృష్ణ ఆత్మహత్య.. వాళ్లే కారణమా..!
శ్రీకాకుళం జిల్లా రాజాంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో రామకృష్ణ అనే సైట్ ఇంజినీర్ కార్యాలయ ప్రాంగణలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఈ, డీఈ ఉన్నతాధికారుల వేధింపుల వల్లే రామకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
Translate this News: