ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో కొత్తగా 90 లక్షల మంది లబ్ధిదారులు చేరారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో కొత్తగా ఈ లబ్ధిదారులు చేరినట్లు పేర్కొంది. అయితే గత ఏడాది నవంబర్ 15న కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించింది. ఈ యాత్రలో భాగంగా 2.60 లక్షల గ్రామ పంచాయతీల పరిధిలో 90 లక్షల మంది కొత్త లబ్ధిదారులు చేరినట్లు వెల్లడించింది.
పూర్తిగా చదవండి..PM-KISAN: పీఎం కిసాన్ పథకంలో కొత్తగా ఎంతమంది లబ్ధిదారులు చేరారంటే..
పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకంలో కొత్తగా 90 లక్షల మంది లబ్ధిదారులు చేరారని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో కొత్తగా ఈ లబ్ధిదారులు చేరినట్లు పేర్కొంది.
Translate this News: