49 died At Boat Accident: 260మంది సోమాలియాలు, ఇథియోపిన్లతో గల్ఫ్ ఆఫ్ అడెన్ మీదుగా సముద్రంలో వెళుతున్న పడవ యెమెన్ దగ్గర హఠాత్తుగా బోల్తా పడిపోయింది. దీంతో అక్కడిక్కడే 49 మంది మృతి చెందారు. మరో 140 మంది గల్లంతయ్యారు. సెర్చ ఆపరేషన్ ద్వారా 71 మందిని రక్షించారు. మిగతా వారి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
పూర్తిగా చదవండి..Yemen: యెమెన్లో విషాదం..పదవబోల్తాపడి 49 మంది మృతి
యెమెన్ దగ్గరలో అత్యత విషాదం చోటు చేసుకుంది. రెఫ్యూజీలతో వెళుతున్న పడవ బోల్తాపడి 49మంది ఒకేసారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరో 140 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది.
Translate this News: