/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-13T170257.732-jpg.webp)
Also read: ‘INDIA’కూటమి చైర్పర్సన్గా ఖర్గే..!
కానీ వాళ్లని చూడగానే ఆ అమ్మయాలు భయపడి పారిపోయారు. వాళ్లు అలా పారిపోవడాన్ని గమనించిన స్థానికులు ఆ సాధువులను కిడ్నాపర్లు అని అనుకుని వాళ్లపై దాడికి పాల్పడ్డారు. చివరికి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ ముగ్గురు సాధువులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారణ చేశారు. అయితే వారు కిడ్నాపర్లు కాదని పోలీసులు నిర్ధారించారు. దీంతో వాళ్లపై దాడికి పాల్పడ్డ 12 మందిని అరెస్టు చేశారు.
ఆ తర్వాత ఈ ఘటనపై బీజేపీ (BJP) స్పందించడం రాజకీయంగా దుమారం రేపింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ప్రభుత్వంపై కమలం పార్టీ విమర్శలు గుప్పించింది. గంగాసాగర్కు వెళ్తున్న సాధువులను దారుణంగా కొట్టారని.. టీఎంసీ పార్టీ మద్ధతుగా కొందరు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడింది. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించకుండా ఉండటం సిగ్గుచేటంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Absolutely shocking incident reported from Purulia in West Bengal. In a Palghar kind lynching, sadhus traveling to Gangasagar for Makar Sankranti, were stripped and beaten by criminals, affiliated with the ruling TMC.
In Mamata Banerjee’s regime, a terrorist like Shahjahan Sheikh… pic.twitter.com/DsdsAXz1Ys— Amit Malviya (@amitmalviya) January 12, 2024
Also read: ఉప్పొంగుతోన్న భక్తిపారవశ్యం.. అయోధ్య కోసం సెర్చ్ చేస్తున్న కోట్లాది మంది భారతీయులు..!!