UP Bus Accident – 11 Dead and 10 Injured: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సును ముందు నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. షాజహాన్పూర్లోని ఖుతార్ ప్రాంతంలో గోలా – లఖింపూర్ రహదారిపై శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇక వివారాల్లోకి వెళ్తే.. రహదారి పక్కన దాబా వద్ద ఓ ప్రైవేటు బస్సు ఆగి ఉంది. ఆ రోడ్డుపై వేగంగా వస్తున్న ఓ లారీ ముందు నుంచి బస్సును ఢీకొంది. బస్సుపై లారీ దూసుకెళ్లడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
పూర్తిగా చదవండి..Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఆగి ఉన్న ఓ ప్రైవేటు బస్సును ముందు నుంచి వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీర్థయాత్రకు వెళ్తున్న 11 మంది భక్తులు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Translate this News: