Andhra Pradesh : రుషికొండ ప్యాలెస్ వివాదంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..

రుషికొండ ప్యాలెస్ వివాదంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల స్పందించారు. అసలు దీన్ని ఎందుకు నిర్మించారో ప్రజలకు తెలియాలని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపి నిజాలు వెలికితీయాలన్నారు. ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

New Update
YS Sharmila: నన్ను ఓడించేందుకు కుట్ర.. సీఎం జగన్‌పై షర్మిల విమర్శల దాడి

Rishi Konda Palace Issue : రుషికొండ ప్యాలెస్ వివాదంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్‌ షర్మిల (YS Sharmila) స్పందించారు. ఈ ప్యాలెస్ కోసం ప్రజల సొమ్ము ఖర్చుపెట్టి ఉంటే అది క్షమించరాని నేరమన్నారు. అసలు దీన్ని ఎందుకు నిర్మించారో ప్రజలకు తెలియాలని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపి నిజాలు వెలికితీయాలన్నారు. ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ (YCP) రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసిందని విమర్శించారు.

Also Read: ఓటమి తర్వాత తొలిసారి జగన్ ను కలిసిన రోజా.. ఆ నేతలపై ఫిర్యాదు?

Advertisment
తాజా కథనాలు