Andhra Pradesh : రుషికొండ ప్యాలెస్ వివాదంపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. రుషికొండ ప్యాలెస్ వివాదంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. అసలు దీన్ని ఎందుకు నిర్మించారో ప్రజలకు తెలియాలని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపి నిజాలు వెలికితీయాలన్నారు. ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. By B Aravind 19 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Rishi Konda Palace Issue : రుషికొండ ప్యాలెస్ వివాదంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) స్పందించారు. ఈ ప్యాలెస్ కోసం ప్రజల సొమ్ము ఖర్చుపెట్టి ఉంటే అది క్షమించరాని నేరమన్నారు. అసలు దీన్ని ఎందుకు నిర్మించారో ప్రజలకు తెలియాలని.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపి నిజాలు వెలికితీయాలన్నారు. ఏదైనా తప్పు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వైసీపీ (YCP) రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసిందని విమర్శించారు. Also Read: ఓటమి తర్వాత తొలిసారి జగన్ ను కలిసిన రోజా.. ఆ నేతలపై ఫిర్యాదు? #ap-ycp #telugu-news #national-news #ys-sharmila మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి