Heat Stroke: వడదెబ్బ నుంచి తప్పించుకునేందుకు ఇలా చేయండి!
ఈ వేసవిలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బ నుంచి తప్పించుకోవటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
ఈ వేసవిలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బ నుంచి తప్పించుకోవటానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం!
తెలంగాణలో భానుడి భగభగలు కొనసాగుతున్నాయి.గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఏకంగా ఆరు జిల్లాలు 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.మరో రెండు మూడు రోజుల పాటూ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
దుబాయ్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇండియన్ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. UAE మీదుగా ఇతర దేశాలకు లేదా నేరుగా దుబాయ్ వెళ్లాల్సిన ప్రయాణికులు తమ జర్నీని రీషెడ్యూల్ చేసుకోవాలని భారత రాయబార కార్యాలయం కోరింది.
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారింది. సిటీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి ఉపశమనం కలుగుతోంది. రాత్రి పూట ఉక్కపోత పెరుగుతుందంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.
రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు 3 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.నేటి నుంచి మరో రెండు రోజుల పాటు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఏపీలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో సాధారణం కంటే 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. అత్యవసరమైతే బయటకు రావాలని అధికారుల సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవాళ, రేపు పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థలు, వాతావరణశాఖలు హెచ్చరిస్తున్నాయి.
కొన్ని దశాబ్దాల్లోనే ఎన్నడూ చూడని కరవును ప్రస్తుతం బెంగళూరు నగరం చవిచూస్తోంది. తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క.. బెంగళూరు నగరవాసులు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. అసలు బెంగళూరు నగర నీటి సమస్యకు పరిష్కారం ఎప్పుడు అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాబోయే 10 రోజులు వరకు మండే ఎండలు ఉండవని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే ఉంటాయని స్పష్టం చేసింది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 మధ్య రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.