ఈశాన్య రాష్ట్రాలను వణికించిన రిమల్ తుపాను...
రిమల్ తుపానుతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఒక్క అసోంలోని 9 జిల్లాల్లో కురుసిన భారీ వర్షాలకు రోడ్లు,భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. దాదాపు 2 లక్షల మంది ప్రజలు నిరశ్రాయులైయారు.
రిమల్ తుపానుతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఒక్క అసోంలోని 9 జిల్లాల్లో కురుసిన భారీ వర్షాలకు రోడ్లు,భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. దాదాపు 2 లక్షల మంది ప్రజలు నిరశ్రాయులైయారు.
బిహార్కు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి.. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందతూ బుధవారం మృతిచెందాడు. అస్వస్థతతో సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేరిన అతడికి జ్వరం 108 డిగ్రీలు దాటిందని వైద్యులు పేర్కొన్నారు.
నేటికీ గ్రామాల్లో ఇప్పటికీ మట్టి కుండలో నీళ్లు తాగే అలవాటు ఉంది.కానీ ఇప్పటి రోజుల్లో ఫ్రిజ్లోని నీటిని తాగుతాము.అయితే దీని వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా? కానీ మట్టికుండలోని నీటిని తాగటం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయిని మీకు తెలుసా..?
కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు ప్రధాన రహదారులు నీటమునిగాయి. ఎర్నాకులం, కొట్టాయం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. జూన్ 1వ తేదీ వరకు కేరళలో వర్షాలు కొనసాగుతాయని IMD తెలిపింది. అలప్పుజ, పతనంతిట్ట, కొట్టాయంకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఏపీలో వాతావరణం మారిపోయింది. మొన్నటి వరకు వర్షాలు పడగా.. సోమవారం నుంచి మళ్లీ ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచించింది.
మిజోరం, అస్సాం పరిసర ప్రాంతాల్లో రెమాల్ తుపాను ప్రతాపం చూపిస్తుంది. తుపాను అల్పపీడనంగా మారి బలహీన పడనుంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఏకధాటిగా భారీ వర్షాలు కురవనున్నాయి. ఇంఫాల్-జిరిబామ్ హైవే దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి.
తెలుగు రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతాయని పేర్కొంది. ఏపీలో రేవు 195 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉండనున్నట్లు తెలిపింది. తెలంగాణలో పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రెమాల్ తుఫాన్ పలు రాష్ట్రాలను వణికిస్తుంది. ఇప్పటికే బెంగాల్ లో అల్లకల్లోలం చేస్తున్న రెమాల్...దాని ప్రభావాన్ని ఇతర రాష్ట్రాల మీద కూడా చూపించేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.