e-waste: ఈ-వేస్ట్ పర్యావరణంతో పాటు ఆరోగ్యానికీ హానికరమా?
భారతదేశంలో ఈ-వ్యర్థాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం మహారాష్ట్ర. ఇక్కడ 19.8 శాతం ఈ-వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నాయి. 47,810 టన్నులు మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి బెంగళూరు నిలయం. ఈ-వేస్ట్ ఉత్పత్తిలో ఇది మూడో స్థానంలో ఉంది.