Uttam Kumar Reddy : తడిసిన ధాన్యం కూడా కొంటాం.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

TG: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పండించిన ధాన్యంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తాం అని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యం కూడా కొంటామని అన్నారు.

Uttam Kumar Reddy : తడిసిన ధాన్యం కూడా కొంటాం.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
New Update

Minister : తెలంగాణ రైతు(Telangana Farmers) లకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy). పండించిన ధాన్యంలో ప్రతి గింజ కొనుగోలు చేస్తామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తాం అని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యం కూడా కొంటామని అన్నారు. కరెంట్‌ విషయంలో ప్రజలకు ఎలాంటి సమస్య లేదని తెలిపారు. బీఆర్‌ఎస్‌(BRS) నేతలే విద్యుత్‌ సమస్య ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read : నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా?.. రేవంత్ కు హరీష్ రావు సవాల్

#congress #telangana #farmers #uttam-kumar-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి