HYDERABAD: ఓరి పాపాత్ముడా నీకు మనసెలా వచ్చిందిరా.. 5కుక్క పిల్లల్ని నేల‌కేసి కొట్టి కొట్టి

హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ పార్కింగ్ ప్లేస్‌లో ఆశిష్ కుక్కపిల్లల్ని కిరాతకంగా చంపాడు. 5 వీధి కుక్కపిల్లలను రాయితో కొట్టి, కాలితో తొక్కి వాటి తలలు పగటగొట్టి చంపాడు. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు అతనిపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

New Update
dog brutally killing

dog brutally killing

కొంచమైనా మానవత్వం లేకుండా హైదరాబాద్‌లో ఓ వ్యక్తి వ్యవహరించాడు. వీధి కక్కపిల్లల్ని కర్కషంగా చంపాడు. కొన్ని రోజుల క్రితమే పుట్టిన కుక్క పిల్లల్ని కాలితో తొక్కి, నేలకేసి బాది కిరాతంగా చంపాడు. ఈ సంఘటన హైదరాబాద్‌ ఫతేనగర్‌లోని హ్యోమ్ వ్యాలీ అపార్ట్‌మెంట్‌లలో జరిగింది. పార్కింగ్ ప్రదేశంలో వీధి కుక్క పిల్లల్ని నేలకేసి కొట్టి, గొంతుపై కాలేసి తొక్కి చంపాడు. అతందా అక్కడే ఉన్న  సీసీటీపీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంత దారుణంగా జంతు హింసకు పాల్పడిన ఆ వ్యక్తిపై యాక్షన్ తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్ ఒడిగట్టింది ఓ వ్యాపారవేత్త తండ్రి అశిష్. 

కుక్క పిల్లల్ని చంపుతున్నప్పుడు అక్కడే ఉన్నకొందరు అతన్ని నిలదీశారు. వీధికుక్క, వాటి పిల్లలు మెరుగుతూ అతని పెంపుడు కుక్క మీదకు వస్తున్నాయని అందుకే వాటిని చంపుతున్నట్లు వారితో చెప్పారు. 5 నవజాత కుక్కపిల్లల తలలపై రాయితో, కాలితో తొక్కి, నేలకేసి కిరాతకంగా చంపడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. పిల్లర్‌కు వేసి కొట్టిన తర్వాత ఆ కుక్కపిల్లలు బతికే ఉన్నాయో లేదో చూడటానికి ఆశిష్ కాలితో తొక్కాడం కూడా వీడియోలో రికార్డ్ అయ్యింది. ఆశిష్ కుక్కపిల్లలపై అత్యంత రాక్షసత్వం ప్రదర్శించాడు. దీనిపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు