భారత వాతావరణ శాఖ (IMD) 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాతావరణ సమాచారాన్ని అందించేందుకు ‘మౌసమ్’ అనే కొత్త యాప్ను రూపొందించారు. ‘హర్హర్ మౌసం.. హర్ఘర్ మౌసం’ ( ప్రతి ఒక్కరికి.. ప్రతి ఇంటికి వాతావరణ సమాచారం) అనే పేరట ఈ యాప్ను అభివృద్ధి చేశారు. సోమవారం ఢిల్లీలో దీన్ని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ విడుదల చేశారు. అలాగే హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో కూడా ఈ యాప్ను ఉన్నతాధికారులు విడుదల చేశారు.
పూర్తిగా చదవండి..ఇకనుంచి వాతావరణ సమాచారం మీ చేతిలోనే.. యాప్ ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి..
భారత వాతావరణ శాఖ (IMD) 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాతావరణ సమాచారాన్ని అందించేందుకు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కొత్త యాప్ను రూపొందించారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజూ వాతావరణ పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు.
Translate this News: