Vande Bharat Express : ప్రయాణికులకు అలెర్ట్.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యం

విశాఖపట్నం-సికింద్రాబాద్‌ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా రానుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 AMకు బయలుదేరాల్సి ఉండగా.. సీ-9 కోచ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో 10.00 AM గంటలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

Vande Bharat Express : ప్రయాణికులకు అలెర్ట్.. వందేభారత్  ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యం
New Update

Passengers Alert : విశాఖపట్నం-సికింద్రాబాద్‌ (Secunderabad) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) 4 గంటలు ఆలస్యంగా రానుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం (Visakhapatnam) నుంచి ఉదయం 5.45 AMకు బయలుదేరాల్సి ఉంది. కానీ ఈరోజు ఉదయం 10.00 AM గంటలకు అక్కడి నుంచి బయలుదేరనుంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో సీ-9 కోచ్‌లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే రైలు ఆలస్యమైందని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.

Also Read: ఐటీ రంగంలో ఆగని లేఆఫ్‌లు.. ఈ ఏడాది 98 వేల జాబ్స్‌ కట్‌

#hyderabad #telugu-news #vizag #vandhebharat-express
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe