Two Maoists Killed In Bijapur : ఛత్తీస్గఢ్ (Chhattisgarh) లో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు మావోయిస్టులు (Maoists) మృతి చెందారు. వీళ్లలో ఒక మహిళా మావోయిస్టుతో సహా మరో దళ సభ్యుడు ఉన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బీజాపూర్ జిల్లా బద్దేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బద్దెపాలా అటవీ ప్రాంతం (Forest Area) లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు బుధవారం ఉదయం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.
పూర్తిగా చదవండి..Maoists : ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పులు.. ఇద్దరు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. వీళ్లలో ఒక మహిళా మావోయిస్టుతో సహా మరో దళ సభ్యుడు ఉన్నారు.
Translate this News: