హైదరాబాద్ బేగంపేట్లోని విమన్ నగర్లో ఆసక్తికర ఘటన చోటుచేసకుంది. ఓ ఇంట్లోకి చొరబడ్డ ఆగంతకులు తుపాకీతో బెదిరించి దోచుకోవడానికి ప్రయత్నించారు. కానీ దుండగులపై తల్లి కూతుర్లు తిరగబడ్డారు. వాళ్లిద్దరిపై విరోచితంగా పోరాడారు. చివరికి ఆ దుండగులు అక్కడినుంచి పరారయ్యారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ ఇంట్లోకి వచ్చిన ఆగంతకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
This browser does not support the video element.