ఆంధ్రప్రదేశ్లోని.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవం మండలం ఐ.పొలవరంలో విషాదం జరిగింది. ముగ్గురు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సీతపల్లి అనే వాగులో స్నానానికి దిగారు. కానీ ప్రమాదవశాత్తు అందులోనే మునిగిపోయి మృతి చెందారు. మృతులు తూర్పు గోదావరి జిల్లా గోవడం మండలం కె.ఎర్రంపాలెం వాసులుగా గుర్తించారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: దారుణం.. వాగులో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవం మండలం ఐ.పొలవరంలో విషాదం జరిగింది. ముగ్గురు పదో తరగతి చదువుతున్న విద్యార్థులు సీతపల్లి అనే వాగులో స్నానానికి దిగగా.. ప్రమాదవశాత్తు అందులో మునిగిపోయి మృతి చెందారు. మృతులు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు.
Translate this News: