MLA Balineni Srinivasa Reddy: ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డురావాలని ప్రయత్నిస్తే ఊరుకునేదే లేదని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఒకవేళ పట్టాలు పంపిణీ చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. పట్టాల పంపిణీ కోసం తన రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టానంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఫిబ్రవరి 25లోపు సీఎం జగన్ (CM Jagan) చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి చేశారంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..MLA Balineni : ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేదే లేదు: ఎమ్మెల్యే బాలినేని
అర్హుడు అయిన ప్రతివారికీ ఇళ్ళ స్థలాల పంపిణీ ఉంటుందన్నారు ఎమ్మెల్యే బాలినేని. ఇందులో ఎటువంటి రాజకీయం లేదన్నారు. అయితే, ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి చేశారంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Translate this News: