Framers Protest In Delhi:ఢిల్లీ చుటుటపక్కల రైతులు కొన్నాళ్ళ క్రితం ధర్నాలు, ఆందోళనలతో కొన్ని నెలలు గడగడలాడించారు. ఇప్పుడు మళ్ళీ అక్కడ రైతు సంఘాలు(Farmers) ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. చలో ఢిల్లీ (Chalo Delhi)నినాదంతో రైతులు ఢిల్లీకి చేరుకోవాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో డిల్లీ నాలుగు బోర్డర్లలో, ముఖ్యమైన మార్గాల్లో బారికేడ్లు, బండరాళ్లును అధికారులు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 13 అంటే రేపు రైతలు ధర్నా చేయకుండా ఎక్కడిక్కడే కట్టడి చేస్తున్నారు. బోర్డర్లను దాదాపు చూసేసారు. దీంతో ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. 10, 20 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లోథి బోర్డర్, ఘాజీపూర్ బోర్డర్, చిల్లా బోర్డర్, కలిదిన్ కుంజ్-డీఎన్డీ-నోయిడా బోర్డర్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. దీని వల్ల ప్రజలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే, హర్యానా, పంజాబ్ నుండి ఇంటర్స్టేట్ బస్సుల ద్వారా వచ్చే ప్రజలు కూడా సమస్యలను ఎదుర్కొంటారు, ఎందుకంటే సింగు సరిహద్దును అధికారులు మూసివేశారు.
పూర్తిగా చదవండి..Delhi:రైతుల ధర్నా…మార్చి 12 వరకు ఢిల్లీలో 144 సెక్షన్
ఛలో ఢిల్లీ అంటూ రైతులు మరోసారి దేశరాజధానిని చుట్టుముడుతున్నారు. రేపటి నుంచి ఆదంఓళన చేయనున్నారు. ఈనేపథ్యంలో ఢిల్లీలో వచ్చే నెల 12 వరకు 144 సెక్షన్ అములులో ఉంటుందని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.
Translate this News: