Sankranthi: సంక్రాతి పండుగ సందర్భంగా నగరవాసులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. పిల్లలకు సెలవులు ప్రకటించడమే ఆలస్యం అన్నట్లు వారంనుంచి సిద్ధంగా ఉన్న జనాలు రెండు రోజులుగా బస్సులు, రైళ్లలో కిక్కిరిపోతున్నారు. సికింద్రాబాద్ (Secundrabad) రైల్వే స్టేషన్తో పాటు జూబ్లీ (Jubli) బస్టాండ్, ఎంజీబీఎస్(Mgbs), సీబీఎస్ (Cbs) బస్టాండ్లు ఉదయం 5 గంటలనుంచి అర్థరాత్రివరకూ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతిని ఘనంగా జరుపుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజవాడ (Vijyawasa) వైపు బారులు తీరారు.
పూర్తిగా చదవండి..Sankranthi: పల్లెబాట పట్టిన పట్నం.. కిక్కిరిసిన బస్సులు, హోటళ్లు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నగరవాసులు పల్లెబాట పట్టారు. పిల్లాపాపలతో తండోపతండాలుగా సోంతూళ్లకు వెళ్తున్నారు. హైదరాబాద్ లోని బస్టాండ్, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఎల్బీనగర్, కీసరలో భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. సూర్యపేట ప్రాంతంలో హోటల్లు కిటకిటలాడుతున్నాయి.
Translate this News: