హైదరాబాద్లోని నేరేడ్మెట్లో గ్యాంగ్రేప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కీలక సూత్రధారులైన నరేష్, విజయ్లతో సహా.. మరో 8 మందిని అరెస్టు చేశారు. జూన్ 22న కాచీగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కొందరు నిందితులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కూల్డ్రింక్లో గంజాయి కలిపి తాగించారు. ఆ బాలిక మత్తులోకి వెళ్లడంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకళ్లారు. అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేసారు.
పూర్తిగా చదవండి..Telangana: బాలికపై గ్యాంగ్ రేప్.. 10 మంది అరెస్టు
హైదరాబాద్లోని నేరేడ్మెట్లో గ్యాంగ్రేప్ కేసులో కీలక సూత్రధారులైన నరేష్, విజయ్లతో సహా.. మరో 8 మందిని అరెస్టు చేశారు. జూన్ 22న కాచిగూడ నుంచి 12 ఏళ్ల బాలికను కొందరు నిందితులు కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Translate this News: